నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం..

Smugglers Arrested In Narasim Patanam, Smugglers, Arrested , Narasim Patanam , Maharastra , Andrapradesh , Police , Traffice Police

నర్సీపట్నంలో మహారాష్ట్రకు చెందిన గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది.ఈ ముఠా ప్రయాణిస్తున్న వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు ట్రాఫిక్‌ ఎస్‌ఐ గుర్తించారు.

 Smugglers Arrested In Narasim Patanam, Smugglers, Arrested , Narasim Patanam ,-TeluguStop.com

దాంతో ఎస్‌ఐ ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించాడు.

ఇది పసిగట్టిన స్మగ్లర్లు కారు మరింత వేగంగా నడిపి,ఇతర వాహనాలను ఢీకొట్టారు.

ఈ క్రమంలో కారు వదిలేసి స్మగ్లర్లంతా చెరువులోకి దూకారు.ఈ విషయాన్ని ట్రాఫిక్‌ ఎస్‌ఐ, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారంతా ఘటనాస్థలికి చేరుకున్నారు.

చెరువు చుట్టూ పోలీసులను మోహరించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Smugglers Arrested In Narasim Patanam, Smugglers, Arrested , Narasim Patanam , Maharastra , Andrapradesh , Police , Traffice Police - Telugu Andrapradesh, Maharastra, Patanam, Smugglers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube