ప్రజా గాయకుడు గద్దర్ ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో భేటీ అయ్యారు.తనపై దేశవ్యాప్తంగా నమోదైన కేసుల గురించి చర్చించి వెంటనే ఎత్తివేయాలని.
కేసుల విషయం లో.కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో చర్చించడానికి అపాయింట్మెంట్.ఇప్పించాలని కిషన్ రెడ్డిని కోరారు.ఇదే విషయంపై గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా గద్దర్ విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఈ క్రమంలో.1990 లో నక్సలిజాన్ని వదిలి జనసేన వంతుల కలవడం జరిగిందని 1997లో తనపై హత్యాప్రయత్నం జరిగిందని వెన్నుపూస దగ్గర ఒక బుల్లెట్ ఇప్పటికీ అలాగే ఉందని స్పష్టం చేశారు.ఆ బులెట్ వల్ల ఇప్పుడు.ఆరోగ్య రీత్యా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు.అప్పటినుండి డాక్టర్ల పర్యవేక్షణలో.తాను ఉంటున్నట్లు ఇలాంటి క్రమంలో తాను పరారీలో ఉన్న అని ప్రచారం చేయటం దారుణమని స్పష్టం చేశారు.
ఏదిఏమైనా తనపై ఉన్న కేసుల మొత్తం ఎత్తివేయాలని.మరో పక్క తన ఆరోగ్యం అంతగా బాగాలేదని.
గద్దర్ స్పష్టం చేశారు.