ఇజ్రాయెల్లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి.జెరూసలెంలోని ఓ ప్రార్థనా మందిరంలో గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల ఘటనలో ఏడుగురు మృత్యువాతపడగా.మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు.