మనకందరికీ తెలిసిన విధంగానే మేకల రేటు కంటే గొర్రెల రేటు చాలా ఎక్కువ.ఇది దృష్టిలో ఉంచుకొని కొందరు మోసగాళ్లు కొత్తరకం ఆలోచన చేశాడు.
అదేమిటంటే మేకకు గొర్రె తోలు కప్పి, ఆపై వాటిని గొర్రెలు అని చెప్పి ప్రజలకు అమ్మేశాడు.త్వరలో బక్రీద్ పండుగ రాబోతున్న నేపథ్యంలో గొర్రెలకు మంచి డిమాండ్ ఉండడంతో వాటిని క్యాష్ చేసుకోవాలని దురుద్దేశం నేపథ్యంలో ఇలాంటి కొత్త ట్రిక్స్ ప్లే చేశారు మోసగాళ్లు.
అయితే ఈ సంఘటన మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో చోటు చేసుకుంది.
అయితే వాడిని కొన్ని కి వచ్చిన ఓ కస్టమర్ ఆ గొర్రె ముసుగులో ఉన్న మేక పని తీరు చూసి డౌట్ రావడంతో దాన్ని బొచ్చు ఏంటి ఇలా ఉంది అని పరిశీలించగా ఆ తోలు దానిని కాదని తేలింది.
దాన్ని పూర్తిగా పరిశీలించగా లోపల నల్లతోలు కనపడింది.దానిపైన ఈ తోలు కపడని కస్టమర్కు అర్థమైపోయింది.దీంతో వ్యాపారి ఆలోచన గ్రహించిన కస్టమర్ షాక్ గురి అయ్యాడు.అయితే ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలి అన్న ఆ కస్టమర్ దానికి సంబంధించి పూర్తి వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది.ఏకంగా వీడియోకి లక్షల వ్యూస్ వచ్చి పడ్డాయి.కొందరిని ఎడ్వాన్స్ వామ్మో ఏంటి ఇలాంటి మోసం కూడా చేస్తారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు అది గొర్రె కాదని చూసిన వెంటనే చెప్పొచ్చని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.
మరి కొందరు వ్యాపారి అతి ఉత్సాహం చూపాడని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.