6 రోజు కొనసాగుతున్న షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామం నుంచి తుమ్మలూరు గేట్,రాచూలూరు గేట్,బైరాగి గూడ గేట్,లేమూర్ గేట్,లేమూర్, ఆగర్ మియా గూడ ఆరో రోజు వైఎస్ ఆర్ టి పీ అద్యక్షురాలు వైస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది.

 Sharmila's Public Visit Continues For 6 Days., Ys Sharmila , Ts Potics , Ysr Tel-TeluguStop.com

తుమ్మలూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టాయిలెట్స్,మధ్యాహ్న భోజనంను పరిశీలించారు.

విద్యార్థులతో మాట్లాడుతూ.మధ్యాహ్న భోజనం బాగుంటుందా అని,బోధన అర్థం అవుతుందా అని విద్యార్థులను అడిగారు.

మరుగుదొడ్లు లో దుర్వాసన వస్తుండడం తో అసహనం వ్యక్తం చేశారు.గ్రామంలో మహిళలను పలకరిస్తూ.

మీ కుటుంబంలో యువకులకు కొలువులు వచ్చాయా,అసర ఫించన్లు వస్తున్నాయని మహిళలను పలకరిస్తూ.పాదయాత్ర కొనసాగుతుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube