మందా కృష్ణమాదిగ తో భేటీ అయిన వైయస్ షర్మిల..!!

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ ఇటీవల ఆయన నివాసంలో బాత్రూంలో కాలుజారి పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆయనకు బోన్ ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది.

 Sharmila Meets Manda Krishnamadiga Ys Sharmila, Manda Krishnamadiga, Mrps , Dali-TeluguStop.com

అనంతరం హాస్పిటల్ లో జాయిన్ అయ్యే ట్రీట్మెంట్ తీసుకున్న మందకృష్ణ మాదిగ తాజాగా కోలుకొని ఇంటికి చేరుకున్నారు.ఈ క్రమంలో ఆయనను తాజాగా వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల కలవడం జరిగింది.

ఎమ్మార్పీఎస్‌ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు శ్రీ మంద‌ కృష్ణ మాదిగ గారిని ఈ రోజు తన‌ నివాసంలో కలసి ప‌రామ‌ర్శించ‌డం జ‌రిగింది.ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించాను.

అలాగే, సెప్టెంబ‌రు 12న వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ తిరుమ‌ల‌గిరిలో నిర్వహించే ద‌ళిత భేరి బహిరంగ స‌భ‌కు ఆయ‌న‌ను ఆహ్వానించాను’ అని ష‌ర్మిల సోషల్ మీడియాలో తెలిపారు.ఇదిలా ఉంటే ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube