గుజరాత్ లో ఘోర రోడ్డుప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

గుజరాత్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.వడోదరలోని దర్జిపురా వద్ద ఆటోను ఓ ట్రక్కు ఢీకొట్టింది.

 Seven People Died In A Serious Road Accident In Gujarat-TeluguStop.com

ఈ ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు దుర్మరణం చెందారు.మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube