తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మారు హోమ్ లో బాలికపై అత్యాచారం కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.ఈ కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించింది.నిందితులు వేణుగోపాల్ రెడ్డి, విజయ్, జయదీప్ కు జీవిత ఖైదు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.2020 మారుతి హోమ్ లో బాలికపై నిందితులు అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు