ముంబై విమానాశ్రయంలో హెరాయిన్ పట్టుబడింది.ఎయిర్ పోర్ట్ లో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు ఐదు కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ విదేశీ ప్రయాణికుడు వద్ద హెరాయిన్ స్వాధీనం చేసుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు.పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.34 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.