గత ఏడాది కరోనా సమయంలో ఆగిపోయిన సినిమాలన్నీ ఇప్పుడు షూటింగ్ లో బిజీగా ఉండగా, వాయిదా పడ్డ సినిమాలు పూర్తి కావడంతో ఈ మధ్య వరుసగా విడుదల అవుతున్నాయి.ఇక ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న సినిమాలన్నీ స్టార్ హీరోలవే.
చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలన్నీ ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉండగా ఈ సినిమాలన్నీ ఒకేసారి విడుదల కానున్నది వార్తలు వినిపిస్తున్నాయి.
వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా సంక్రాంతికి విడుదల కానుంది ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా ఇదివరకు దుబాయ్ లో షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం గోవాలో నెక్స్ట్ షెడ్యూల్ కి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ ఏప్రిల్ 9 విడుదల కానుంది.ఇక మరో సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేయనుండగా ఈ సినిమా పేరు ఇంకా పూర్తిగా వెలువడలేదు.ఇందులో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇక ప్రభాస్ వరుస ఆఫర్లతో బిజీగా ఉండగా ప్రస్తుతం రాధేశ్యామ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా జూలై 30న విడుదల సిద్ధంగా ఉంది.ఆదిపురుష్ సినిమాలో బిజీగా ఉండగా ఈ సినిమా ఆగస్టు 11న సంక్రాంతికి విడుదల కానుంది.
ఇక సలార్ సినిమాల్లో ప్రస్తుతం బిజీగా ఉండగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ సింగరేణి కోల్ మైన్స్ లో జరుపుకోగా త్వరలో ఈ సినిమా గురించి కొన్ని విషయాలు తెలపనున్నారు.
.