దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ కొనసాగుతోంది.ఈ క్రమంలో విజయ్ నాయర్, సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో ఏ5 గా ఉన్న సమీర్ మహేంద్రు కస్టడీని న్యాయస్థానం పొడిగించింది.ఈ మేరకు నాలుగు రోజులపాటు కస్టడీని పొడిగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.