కరోనా మహమ్మారిపై పోరాటానికి సచిన్ విరాళం ఎంతో తెలుసా?

కరోనా వైరస్.ఈ వైరస్ తో అంత ఈజీ కాదు! ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 24వేలమంది మృతి చెందారు.5 లక్షలమందికిపైగా ఈ కరోనా బారిన పడ్డారు.ఇంకా అలాంటి ఈ మహమ్మారి భారత్ లోకి ప్రవేశించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే.

 Sachin Tendulkar Donates Money To Fight Against Corona Virus, Indian Cricketer,-TeluguStop.com

అలాంటి ఈ వైరస్ కారణంగా ప్రస్తుతం దేశప్రజలు అంత కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా మహమ్మారిపై పోరాటానికి ఎంతోమంది ప్రముఖులు.

రాజకీయ నాయకులూ తమ వంతు సహాయం చేస్తున్నారు.ఇంకా ఈ తరహాలోనే భారత క్రికెటర్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా వైరస్ మహమ్మారి పోరాటానికి తన వంతు విరాళం ప్రకటించాడు.

ప్రధాన మంత్రి సహాయ నిధికి 25లక్షలు.మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

దీంతో అభిమానులు అంత కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ కరోనా వైరస్ పై పోరాటానికి బిజినెస్ మ్యాన్లు.

సినీ ప్రముఖులు.రాజకీయ నాయకులూ.

సామాన్య ప్రజలతో సహా ప్రతి ఒకరు తమకు తోచిన సహాయం చేస్తున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే సచిన్ కూడా ఈ జాబితాలో చేరాడు.

ఇలా కరోనా పోరాటంపై తమ వంతు సాయం చెయ్యడం సంతోషకరమైన వార్త అనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube