తెలుగులో ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహించిన “రన్ రాజా రన్” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన యంగ్ బ్యూటీ సీరత్ కపూర్ గురించి తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే పర్వాలేదనిపించడంతో వరుసగా సినిమా అవకాశాలు వరించాయి.
కానీ కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడంతో ఈ అమ్మడికి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు ఎదురయ్యాయి.దీంతో ఈ ప్రభావం సీరత్ కపూర్ సినీ జీవితంపై పడింది.
దీంతో గత కొద్దికాలంగా ఈ అమ్మడికి తెలుగులో సినిమా అవకాశాలు వరించడం లేదు.
ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమా షూటింగులు లేకపోవడంతో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.
ఈ క్రమంలో అప్పుడప్పుడు అందమైన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది కాగా తాజాగా సీరత్ కపూర్ క్లీవేజ్ షో చేస్తూ తన అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో హీట్ పెంచేసింది.దీంతో ఈ అమ్మడు గత కొద్ది కాలంగా సినిమా ఆఫర్ల కోసం అందాల ఆరబోత పెంచిందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో టైగర్, కొలంబస్, రాజు గారి గది 2, ఒక క్షణం, టచ్ చేసి చూడు, కృష్ణ హిస్ లీల తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.కానీ ఇందులో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి.కాగా ఆ మధ్య మా వింత గాధ వినుమా చిత్రంలో హీరోయిన్ గా నటించగా ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది.దీనికితోడు కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయకుండా ఓటీటిలో విడుదల చేయడంతో ప్రేక్షకులకి పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది.