‘బాహుబలి’ సినిమా విజయం తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కథానాయకులు గా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ హెరాయిన్ అలియాభట్, ఓ కథానాయకి గా నటిస్తుంది.ఓ కీలక పాత్రల్లో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు.
ఈ చిత్రంపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఇది అన్ని సినిమాలో లాగా రెగ్యులర్ సినిమా కాదు.
అయినప్పటికి రాజమౌళి ఈ చిత్రంలో ఓ ఐదు పాటలను పెట్టాడు.
దేశ భక్తి కథాంశంతో కూడిన చిత్రం కావునా కీరవాణి స్పెషల్ కేర్ తీసుకున్ని మరి సాంగ్స్ ను కంపోస్ చేస్తునడంటా,ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నపటికీ ఒక్కసారి కూడా కలిసి కనిపించే సన్నివేశాలు చాలా తక్కువంట, అలాగే ఈ చిత్రంలో ఓ సాంగ్ లో మాత్రమే అంటే ఉత్తరాదిన… వీరిద్దరూ కలిసిన సమయంలో మాత్రమే ఓ జానపద సాంగ్ వస్తుందంట.ఆ సమయంలో వీరు కలుసుకుని ఆ జానపద పాటకు ఇద్దరు స్టెప్స్ ఇరగదిస్తారని వార్తలు వస్తున్నాయి.కీరవాణి గురుంచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
జానపద సాంగ్ అంటే ఏ రేంజ్లో సాంగ్ కంపోస్ చేస్తాడో మనం ఇంతకు ముందు అయన అందించిన సినిమాలో చూసాం కావున మరో సారి అటు రామ్ చరణ్ ఇటు ఎన్టీఆర్ ఫాన్స్ ని ఓ సినిమా థియేటర్స్ లో స్టెప్స్ వేయించడం కాయం అని తెలుస్తుంది.