ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది.గొల్లపూడిలో ఓ స్కూటీని లారీ ఢీకొట్టింది.
ఈ ఘటనలో మహిళ మృతిచెందింది.స్కూటీ కొనుగోలు చేసి దుర్గగుడి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది.గొల్లపూడిలో ఓ స్కూటీని లారీ ఢీకొట్టింది.
ఈ ఘటనలో మహిళ మృతిచెందింది.స్కూటీ కొనుగోలు చేసి దుర్గగుడి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు