అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం! నలుగురు మృతి

అనంతపురం జిల్లాలో గుత్తి నేషనల్ హైవేపై అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తుంది.గుత్తి జాతీయ రహదారిలో ఆగి ఉన్న లారిని అంబులెన్స్ బలంగా గుద్దడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

 Road Accident In Gutthi Highway-TeluguStop.com

ప్రమాదం ఘటన తెలిసిన వెంటనే సమీపంలో స్థానికులు సహాయక చర్యలు చేసి క్షతగాత్రులని హాస్పిటల్ కి తరలించారు.

ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో అంబులెన్స్ లో వెళ్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తుంది.

ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని హాస్పిటల్ కి తరలించారు.పోలీసులు సంఘటన స్థలంకి చేరుకొని కేసు నమోదు చేసారు.

చనిపోయిన వారు ఎక్కడి నుంచి వస్తున్నారు.ఎక్కడికి వెళ్తున్నారు వంటి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube