తెలంగాణ పీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన ఓ భారీ బహిరంగ సభ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఎవరు అవసరం లేదని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బలం కార్యకర్తలే అని స్పష్టం చేశారు.
ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక పికే లాంటి వాడని .ప్రత్యర్థుల గుండెల్లో ఏకే-47 తుటాలుతో దించే గునపాలు లాంటివారని రేవంత్ సెన్సేషన్ కామెంట్ చేశారు.
ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ టీం ని టార్గెట్ చేయటం వెనకాల రాహుల్ గాంధీ వ్యూహం ఉన్నట్లు పార్టీలో టాక్.రాహుల్ గాంధీ నుండి అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి లకు.క్లియర్ ఆదేశాలు ఉన్నట్లు.పీకే టీం నీ అంతగా నమ్మాల్సిన అవసరం లేదన్నట్లు.
తెలుస్తోంది.అదే రీతిలో ఎవరు కూడా ఆయనను వ్యూహకర్తగా నియమించుకోవాలనే ఆలోచనలో ఉండకూడదు అనే స్పష్టమైన సంకేతాలు రాహుల్ నుండి.
అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి లకు వెళ్లినట్లు తెలుస్తోంది.