హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్దంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు

గణతంత్ర దినోత్సవ వేడుకలను హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్దంగా నిర్వహించారు.పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు.

 Republic Day Celebrations Traditionally Held At The Janasena Party Headquarters-TeluguStop.com

ఈ కార్యక్రమంలో పార్టీ పి.ఏ.సి.చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీ అర్హమ్ ఖాన్, పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ మహేందర్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ శ్రీ శంకర్ గౌడ్, పార్టీ నాయకులు శ్రీ ఎ.వి.రత్నం, శ్రీ షేక్ రియాజ్, శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, శ్రీ రాజలింగం, శ్రీ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

.

Republic Day Celebrations Traditionally Held At The Janasena Party Headquarters In Hyderabad, Republic Day Celebrations ,Shri Shankar Gowd, Janasena Party , Hyderabad, Pawan Kalyan , Nadandla Manohar , Ap Poltics - Telugu Ap Poltics, Hyderabad, Janasena, Pawan Kalyan, Republic Day

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube