రాజమండ్రిలో జరిగిన జాతీయజెండా ర్యాలీ హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు.జాతీయ జెండాను అవమానించారు.
ఒకపక్క ర్యాలీ జరుగుతుండగానే జాతీయజెండా కింద నుంచి కార్ల కాన్వాయ్ తో అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఇదే విషయాన్ని ప్రశ్నించిన మీడియా పై హోంమంత్రి తానేటి వనిత ఫైర్ అయ్యారు.
ఆ కారులో నేను లేనంటూ బుకాయించారు.







