కడప జిల్లా కేంద్రంలోని దేవునికడప, ఉక్కాయపల్లిలో ఆక్రమణల తొలగింపులో వివాదం తారాస్థాయికి చేరింది.ఇళ్ల తొలగింపు వ్యవహారంలో సచివాలయ సిబ్బందికి, స్థానికుల మధ్య ఘర్షణ చెలరేగింది.
ఈ క్రమంలో సచివాలయ వార్డు సెక్రటరీ, ప్లానింగ్ అధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు.నిర్మాణాలపై న్యాయస్థానం విధించిన స్టే ఉండగా.
ఇళ్లను ఎలా కూల్చుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.