తెలంగాణ హైకోర్టులో ఐటీ అధికారులకు ఊరట లభించింది.దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఐటీ అధికారులపై నమోదైన కేసుపై స్టే విధించింది.
ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఐటీ అధికారులపై నమోదైన కేసుపై న్యాయస్థానం నాలుగు వారాల పాటు స్టే ఇచ్చింది.