దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.మొదటి దశ పంపిణీ కార్యక్రమంలో కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్లకు.
కరోనా టీకా అందించిన కేంద్రం తాజాగా 45 సంవత్సరాలు పైబడిన వారికి అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు వ్యాక్సిన్ అందిస్తూ ఉంది.ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది.
ఇలాంటి తరుణంలో రిలయన్స్ సంస్థ.సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
మేటర్ లోకి వెళ్తే రిలయన్స్ సంస్థ లో పనిచేసే ఉద్యోగస్తులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఈ నిర్ణయంతో మొత్తం 19 లక్షల మంది.
వ్యాక్సిన్ ఖర్చు భరిస్తూ అందించనుంది రిలయన్స్ సంస్థ.
.