రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది.వడ్డీ రేట్లను మరోసారి పెంచింది.
దీంతో ఈ ఏడాదిలో వడ్డీ రేట్లు పెరగడం నాలుగోసారి కావడం గమనార్హం.రెపో రేట్ 50 బేసిస్ పాయింట్లు పెంచింది.ఈ క్రమంలో రెపో రేట్ 5.40 నుంచి 5.90 శాతానికి పెరిగింది.కాగా, గడిచిన ఐదు నెలల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగింది.
రెపో రేట్ పెరగడం వలన గృహా, వాహన రుణాల వడ్డీ రేట్లు పెరగనున్నాయని ఆర్బీఐ పేర్కొంది.