భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్న గీత గోవిందం హీరోయిన్

గీత గోవిందం రష్మిక మందన్న గురించి ప్రత్యేకముగా చెప్పనక్కరలేదు.‘ఛలో’ టాలీవుడ్ లో మొదటి మూవీ అయినప్పటికీ గీత గోవిందం చిత్రం తో రష్మిక టాలీవుడ్ లో ఒక టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.ప్రస్తుతం ఈ అమ్మడి ప్రిన్స్ మహేష్ బాబు సరసన కూడా నటిస్తుంది.మహేష్ బాబు హీరో గా సరిలేరు నీకెవ్వరూ చిత్రం మొదలవుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు సరసం రష్మిక మెయిన్ హీరోయిన్ గా బుక్ అయ్యింది.ఈ చిత్రమే కాకుండా కోలీవుడ్ లో కూడా ఒక సినిమాలో నటించే అవకాశం లభించినట్లు తెలుస్తుంది.

 Rashmika Hike Her Remuneration-TeluguStop.com

అయితే తమిళ స్టార్ నటుడు విజయ్ 64 వ మూవీ లో రాశి ఖన్నా తో పాటు రష్మిక ను హీరోయిన్ గా తీసుకున్నారు.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

అయితే ఈ చిత్రం కోసం రష్మిక ను సంప్రదించగా ఆమె భారీ గా డిమాండు చేస్తున్నట్లు తెలుస్తుంది.

భారీ పారితోషికం డిమాండ్ చేస్

ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేయడం తో నిర్మాతలు ఆశ్చర్యపోయారు.అయితే ఆమెకు ఉన్న డిమాండ్ తో ఈ అమ్మడు అడిగినంత మొత్తం ఇచ్చేందుకు కూడా నిర్మాతలు సిద్ధం అయినట్లు సమాచారం.నిజంగా ఈ తరం నటీనటులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న పంధాలో జీవిస్తున్నారు.

అందుకే డిమాండ్ ఉన్నప్పుడే భారీ పారితోషకాలు తీసుకుంటూ తమ డిమాండ్ ను పెంచుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube