టాలీవుడ్ ప్రముఖ నటుడు నరేష్, నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ అవుతున్న విషయం తెలిసిందే.పవిత్ర లోకేష్, నరేష్ రిలేషన్ లో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని ఇలా రకరకాలుగా వార్తలు వినిపించడంతో ఈ వార్తలపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఘాటుగా స్పందించింది.
తన భర్త నరేష్ పై చాలా మంది కావాలనే ప్రతిష్టను దిగదారుచేందుకు రూమర్లను అవాస్తవాలను ఆరోపణలతో మీడియాలో కథనాలు వాయిస్ ఉన్నారని ఆమె ఆరోపించింది.
అంతేకాకుండా ఆమె ప్రతిష్టను దిగజార్చు ఎందుకు కుట్రపడ్డారు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా తాజాగా మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.కొందరి వద్ద డబ్బులు చేసి అవకతవకలకు పాల్పడ్డారు అంటూ వచ్చిన ఆరోపణలు, అదేవిధంగా నమోదైన కేసులలో ఇటువంటి వాస్తవం లేదని తనపై ఆరోపణలు చేసిన వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ముట్ట జెప్పానని కువైట్ పరిస్థితుల కారణంగా డబ్బు చెల్లింపు విషయంలో జాప్యం జరిగింది అని తెలిపింది.
అయితే ఆమెపై కేసు నమోదు చేసిన వారికి న్యాయం చేశాను ఇప్పటికీ వారితో తనకు కమ్యూనికేషన్ ఉంది అని రమ్య రఘుపతి చెప్పుకొచ్చింది.అయితే ఆ ఐదుగురిని రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్ కు, అంతేకాకుండా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఒత్తిడి చేసినట్లు ఆమె తెలిపింది.కుటుంబ పరువు ప్రతిష్ట బజారుకు ఇచ్చే ప్రయత్నం చేశారు అంటూ ఆమె ధ్వజమెత్తింది.మీకు దమ్ముంటే.నీవు నీ తండ్రికి పుట్టావు అనుకుంటే.నీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకో.
నా ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడతావు.అంటూ ఘాటుగా స్పందించింది రమ్య రఘుపతి.
అల్లరి నరేష్ తో తనకు సంబంధాలు తెగిపోలేదని ఆమె స్పష్టం చేసింది.