టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు
చంద్రశేఖర్ ఏలేటి
బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన టువంటి అంధాదున్ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్నాడు.
అంతేకాక ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలువురు సినీ పెద్దల సమక్షంలో చిత్రీకరణ పనులు కూడా ప్రారంభించారు.
అయితే తాజాగా ఈ చిత్రంలో
నితిన్
సరసన నటించేందుకుగానూ టాలీవుడ్ గ్లామర్ డాల్
రకుల్ ప్రీత్ సింగ్
ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయాన్ని తొందర్లోనే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం.అంతేకాక ఈ చిత్రంలో టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ కూడా ప్రాముఖ్యత కలిగినటువంటి విలన్ పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది.
అయితే ముందుగా ఈ విలన్ పాత్రలో నటించేందుకు సీనియర్ హీరోయిన్
టబు
ని సంప్రదించగా ఆమె పారితోషికం విషయంలో కొంచెం ఎక్కువగా డిమాండ్ చేసిందని అందువల్లనే యాంకర్ అనసూయ ని తీసుకున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
అయితే ఈ చిత్రానికి సంబంధించినటువంటి షూటింగ్ పనులు మే నెల నుంచి వరుస షెడ్యూళ్లతో ప్రారంభం కాన్నాయి.
అందువల్ల ఈ చిత్రాన్ని నవంబర్ నెలలో విడుదల చేసేందుకు దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి సన్నాహాలు చేన్నాడుస్తు.