విజయనగరం జిల్లా రాజాం , నియోజకవర్గ వైసిపి విస్త్రత స్దాయి సమావేశం.వైవి సుబ్బారెడ్డి కామెంట్స్.
ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ప్రతిపక్షం దుష్ర్పాచారం చేస్తుంది.ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు ఖండిస్తూ ప్రజల్లొకి కార్యక్రమాలు తీసుకువెల్లాలి.
దేశంలోని ఇతర రాష్ర్టాలు కూడా సచివాలయ వ్యవస్ద పెట్టాలని బావిస్తున్నాయి.విద్య , వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.
పొరపాటున మనం అధికారంలోకి రాకపోతే కొట్లాది మంది ప్రజలు నష్టపోతారు.వాలంటీర్ , గృహాసారదులతో కలసి కార్యకర్తలు పనిచేయండి.