రైల్వే లో కొత్త మార్పులు..

భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభ వార్తను అందిస్తుంది.ఇక నుండి మీరు విమానంలో ప్రయాణించిన అనుభూతిని పొందనున్నారంటుంది.

 Railway Minister Piyush Goel Tweet Goes Viral,indian Railway,social Media,modren-TeluguStop.com

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అందుకు సంబందించిన ఓ వీడియో ను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేస్తూ రైల్వే ప్రయాణంను జ్ఞాపకాలతో కొలుస్తారు.కిలో మీటర్లో కొలవరని గుర్తు చేశాడు.

అందుకు ఇక నుండి భారతీయ రైల్వే కొత్త విస్టాడమ్ బోగీలను తీసుకు వస్తుంది.

విమాన ప్రయాణంలో వాడే సిటింగ్ తరహా ఫెసిలిటీని రైల్వే బోగీలలో అమర్చనున్నారు.

అలాగే మ్యూజిక్ లవర్స్ కోసం స్పెషల్ గా ఎంటర్టైన్మెంట్ కేబిన్ కూడా ఉంటుంది.అలాగే వైఫై కూడా రైల్వే బోగీల్లో లభిస్తుంది.

ఇకపై లగేజ్ కోసం స్పెషల్ రూమ్స్, మోడ్రన్ టాయిలెట్స్, ట్రైన్ స్పీడ్ యొక్క ఇన్ఫర్మేషన్, మొత్తంగా రైలు బోగీలు సి‌సి‌టి‌వి అదినంలో ఉండేవిదంగా విస్టాడమ్ బోగీలు వస్తున్నాయని పీయూష్ గోయల్ అన్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube