ఏపీ సీఎం వైఎస్ జగన్ కి మరో లెటర్ రాసిన రఘురామ కృష్ణంరాజు..!!

వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గత కొంత కాలం నుండి ఏపీ సీఎం వైఎస్ జగన్ కి లెటర్ లు రాస్తున్న సంగతి తెలిసిందే.ప్రభుత్వ వైఫల్యాలను అదే రీతిలో గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను లేవనెత్తు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మరికొన్ని విషయాలు సూచనలిస్తూ.

 Ycp Rebel Mp Raghuram Krishnaraja Writes Another Letter To Ap Cm Ys Jagan, Raghu-TeluguStop.com

రకరకాల టైటిల్స్ తో.లేఖస్త్రలు సంధిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఏపీబీసీఎల్ సిబ్బంది అదేరీతిలో రెడ్డి ఎంటర్ప్రైజెస్ పశువుల గురించి తాజాగా ఏపీ సీఎం జగన్ కి రఘురామకృష్ణంరాజు లెటర్ రాయడం జరిగింది.రాష్ట్రంలో మద్యం దుకాణాల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయల వసూళ్లకు రెడ్డి ఎంటర్ప్రైజెస్ ప్లాన్ చేయటం జరిగిందని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.

Telugu Ap Cm Ys Jagan, Deputy Cm, Jagan, Jaganraghuram, Ycp, Ycp Rebel Mp-Politi

ఈ విషయంపై ఇప్పటికే డిప్యూటీ సీఎం కి ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదని దీనిపై విచారణ చేయాలని చర్యలు తీసుకోవాలని సూచిస్తూ.సీఎం జగన్ ని లెటర్ లో రఘురామకృష్ణంరాజు కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube