టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ నటి రాశి ఖన్నా.తొలిసారిగా హిందీ చిత్రంలో సినీ పరిశ్రమకు పరిచయం కాగా.
ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది.తన అందంతో అభిమానులను మెప్పించి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది.ఇటీవల తనకు సంబంధించిన హాట్ ఫోటోల ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది.
2014లో మనం సినిమాలో అతిథి పాత్రలో నటించిన రాశిఖన్నా తరువాత వరుస సినిమాలతో నటించే అవకాశం వచ్చింది.తెలుగు, హిందీ, మలయాళంలో నటించింది.దాదాపు 21 పైగా సినిమాలలో నటించగా.గత ఏడాది వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో యామిని గా తన వంతు పాత్ర లో నటించింది.కాని ఆ సినిమా అంత విజయాన్ని సాధించలేకపోయింది.
ప్రస్తుతం తెలుగులో ఎటువంటి అవకాశాలు లేకపోయేసరికి.అనుకోకుండా బాలీవుడ్ లో అవకాశం వచ్చింది.
బాలీవుడ్ లో రాశి ఖన్నా.రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వస్తున్న స్టార్ హీరో షాహిద్ సరసన కలిసి నటించే అవకాశాన్ని సాధించుకుంది.కాగా ఈ సినిమా ఓటీటీ కోసం ఒరిజినల్ చిత్రంగా రూపొందుతుంది.ఇది రాశిఖన్నా కు మొదటి వెబ్ సిరీస్ అని చెప్పవచ్చు.ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకున్న రాశిఖన్నా కు , టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయో లేవో చూడాలి.ప్రస్తుతం రాశి కన్నా ఇంతకుముందు ఎన్నడూ లేని తన గ్లామర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారగా నెటిజనులు తమకు నచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు.ఇక రాశి ఖన్నా తెలుగు సినిమాలలో నటిస్తుందో లేదో అని ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు.