నూతన అటార్నీ జనరల్గా సీనియర్ లాయర్ ఆర్.వెంకటరమణి నియామకం అయ్యారు.
మూడు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రస్తుత ఏజీ కేకే వేణుగోపాల్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది.అయితే, ఏజీగా కొనసాగేందుకు వేణుగోపాల్ నిరాకరించడంతో.
ఆయన స్థానంలో వెంకటరమణిని కేంద్రం నియమించింది.