కరోనా వైరస్ నియంత్రించాలని ప్రపంచ దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి.ప్రజలు ఎవరు బయటకు రాకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు.దీంతో అందరూ కూడా సోషల్ మీడియాకు అతుక్కు పోయారు.
ఇంకా సోషల్ మీడియాలో ఛాలెంజ్ లు ప్రారంభించారు.ఇప్పటికే సోషల్ మీడియాలో కికి ఛాలెంజ్ అని. టెన్ ఇయర్స్ ఛాలెంజ్ అని ఇలా ఏదో ఒక ఛాలెంజ్ వైరల్ అవుతూనే ఉంటుంది.ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ ఛాలెంజ్ ఏ పిల్లో ఛాలెంజ్.
ఇప్పుడు పిల్లో ఛాలెంజ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.ఆ ఛాలెంజ్ లో ఎం చేస్తారు అని అనుకుంటున్నారా? అదేనండి.పిల్లో అంటే దిండును డ్రెస్ గా తయారు చేసి వేసుకోవడం.
కొంతమంది అమ్మాయిలు దిండును డ్రెస్ గా వేసుకుని దానిపై బెల్ట్ వేసుకొని ఆ ఫొటోలను, సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
ఆ ఫొటోస్ ఏంటో మీరు చూసేయండి…