విశాఖలో పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు..!!

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విశాఖపట్టణం జిల్లా విమల విద్యాలయానికి చెందిన విద్యార్థులతో ముచ్చటించడం జరిగింది.ఈ సందర్భంగా 2024 లో జరగబోయే ఒలంపిక్స్ లో… బంగారు పతకం సాధిస్తానని సంచలన వ్యాఖ్యలు చేసింది.

 Pv Sindhu Sensational Comments In Visakhapatnam, Pv Sindhu, Visakhapatnam , Visa-TeluguStop.com

అంతే కాకుండా ఏ పని చేసిన దాన్ని ఎంజాయ్ చేయాలని విద్యార్థులకు పి.వి.సింధు సూచించింది.ఉక్కు స్టేడియం దగ్గర ఫ్రీడం రన్ ప్రారంభించి.

ఇండోర్ స్టేడియం స్టూడెంట్ లతో కలిసి బ్యాడ్మింటన్ ఆడడం జరిగింది.
ఈ క్రమంలో కొన్ని క్రీడా విభాగాలలో ఉత్తమ ప్రదర్శన అందించిన క్రీడా విద్యార్థులకు పీవీ సింధు పథకాలు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా  కష్టాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయని వాటిని నమ్మకంతో.ఓర్పుతో గెలవాలని విద్యార్థులకు సూచించింది.

జీవితంలో గెలుపోటములు సహజం.కొద్ది నెలలు కొద్దిరోజులు మాత్రమే కాక జీవితంలో ఎన్నో సంవత్సరాలు నమ్మకంతో కష్టపడితేన్నే తాను కూడా పైకి వచ్చినట్లు.

ఈ రోజు ఈ స్థితిలో ఉన్నట్లు విద్యార్థులకు పీవీ సింధు తెలిపింది.ప్రతి ఒక్కరూ కష్టపడాలని.

ఎంజాయ్ చేస్తూ చదవాలని.ఎంజాయ్ చేస్తూ ఆడాలని.

ప్రతి కష్టాన్ని అధిగమించి సాధించాలని విశాఖ విద్యార్థులకు సూచించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube