నటి ప్రియమణి తెలుగులో ఒక్కప్పుడు ఓ వెలుగు వెలిగినా తార.తెలుగులో దాదాపుగా సీనియర్ హీరోస్, కుర్ర హీరోలతోను నటించింది.
తెలుగులోనే కాకుండా కన్నడ,తమిళం వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును దక్కించుకుంది.ఆ తరువాత పెళ్లి చేసుకుని సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇచ్చింది.
ప్రియమణి ఈ మధ్యకాలంలో తన సినిమా సెకండ్ ఇన్నింగ్స్ ను బుల్లి తెర తో స్టార్ట్ చేసింది.తెలుగు డీ10 ప్రోగ్రాంలో జడ్జ్ గా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం ప్రియమణి ‘ది ఫ్యామిలీ మాన్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తూ ఉన్నది.
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ లో హీరోయిన్స్ పారితోషకం గురుంచి ఓ ప్రశ్న ఎదురైంది.దానికి సమాధానంగా ప్రియమణి హీరోయిన్స్ పారితోషకం విషయంలో చాలా ఆన్యాయం జరుగుతుంది.కాకపోతే పారితోషకాన్ని డిమాండ్ చేసే హక్కు దక్షినాదినా ఓ ముగ్గురు హీరోయిన్స్ కు మాత్రమే ఉన్నది అందులో.
ముందు వరసలో ఉండేది నయనతార…అనుష్క.సమంతా మాత్రమే తమకు రావలిసినా పారితోషకాన్ని నిర్మాతలనుండి డిమాండ్ చేసి మరి వసూళ్ళు చేసుకుంటారు.
మిగతా హీరోయిన్స్ కి ఇంకా అంత తెగువ దైర్యం లేవని ప్రియమణి చెప్పుకొచ్చారు.