హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ అరాచకం బయటపడింది.షూ వేసుకు రాలేదని కొందరు విద్యార్థులను ప్రిన్సిపల్ విచక్షణారహితంగా దాడి చేశాడు.
సుమారు 20 మంది విద్యార్థుల శరీరాలపై వాతలు వచ్చేలా కొట్టాడు.వాతలు రావడంతో బాధిత విద్యార్థులు కూర్చొవడానికి కూడా ఇబ్బంది పడ్డారు.
దీంతో విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.