బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా మదర్ గా ప్రమోట్ అయ్యింది.సరోగసీ విధానంతో ప్రీతి జింటా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.
ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెళ్లడించింది ప్రీతి జింటా.ప్రీతి జింటా, జీని గుడ్ ఎనఫ్ ని 2016లో పెళ్లాడింది.
పెళ్లి తర్వాత పెద్దగా సినిమాలు చేయని ప్రీతి జింటా ఐపిఎల్ లో పంజాబ్ టీం కు ఓనర్ గా ఉన్నారు.
ప్రీతి జింటా సరోగసీ విధానం ద్వారా కవలలకు జన్మనిచ్చింది.
ఆ విషయాన్ని చెబుతూ వారి పేర్లుని కూడా చెప్పింది ప్రీతి జింటా.జై జింటా గుడ్ ఎనఫ్.
జియా జింటా గుడ్ ఎనఫ్.అంటూ ఇద్దరి పిల్లల పేర్లు పెట్టేసింది ప్రీతి జింట.
బాలీవుడ్ అందాల భామ తల్లైన సందర్భంగా ఆమెను ఆమె ఫ్యాన్స్ తో పాటుగా సినీ సెలబ్రిటీస్ సైతం విష్ చేస్తున్నారు.ప్రీతి జింటా సరోగసీ విధానంతో తల్లవడంపై కొందరు షాక్ అవుతున్నారు.
జీవితంలో ఈ కొత్త ఫేజ్ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నామని అంటుంది ప్రీతి జింటా.తనకు సపోర్ట్ గా ఉన్న డాక్టర్స్, నర్సులకు థ్యాంక్స్ చెప్పింది ప్రీతి జింటా.