రాహుల్ గాంధీ తో సమావేశమైన ప్రశాంత్ కిషోర్..!!

దేశంలో ఎన్నికల వ్యూహకర్తగా మంచి ట్రాక్ రికార్డు కలిగిన ప్రశాంత్ కిషోర్ తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.ఈ భేటీలో ప్రియాంక గాంధీ కూడా పాల్గొనడం జరిగింది.

 Prashant Kishore Meets Rahul Gandhi Prashant Kishore,rahul Gandhi-TeluguStop.com

ఇటీవల చాలా వరకు దేశంలో జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ డీల్ సెట్ చేసుకున్న పార్టీలు అధికారంలోకి రావడం తెలిసిందే.పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలుపు వెనకాల ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కూడా ఉన్నాయి.

చాలావరకు బిజెపికి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ దేశంలో పలు రాష్ట్రాల ఎన్నికలకు ఆయా పార్టీలకు ఎన్నికలకు వ్యూహకర్తగా రాణిస్తున్నారు.ఇటువంటి తరుణంలో త్వరలో పంజాబ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో పీకే భేటీ కావడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది.

ఒకవేళ డీల్ సెట్ అయితే.  ఒక్క పంజాబీ ఎన్నికలకు మాత్రమేనా లేకపోతే 2024 సార్వత్రిక ఎన్నికలకు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా పీకే పని చేస్తున్నాడా.? అన్నది సస్పెన్స్ గా మారింది. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube