రేగు పండ్ల కోసం వెళ్లి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో దుర్ఘటన చోటు చేసుకుంది.రేగు పండ్ల కోసం ముగ్గురు బాలికలు పొలంలోకి వెళ్లి ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

 Prakasham,giddaluru,andhra Pradesh,vittamusurapalli, Three Girls Drowned In Prak-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం విఠముసురపల్లెలో ముగ్గురు బాలికలు సగిలేరు వాగులో పడి మరణించడం జరిగింది.  దీంతో ఈ విషాద ఘటన తో బాలికల మృతదేహాలు చూసి.

కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  కళ్ళముందు తిరుగుతూ చక్కగా ఆడుకునే ముగ్గురు బాలికలు మరణించటంతో గ్రామంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.

మృతుల వివరాలు చూస్తే వెంకట దీప్తి(13), సుప్రియ(14), సుస్మిత (10) గా గుర్తించారు.చాలా లేత వయసులోనే మరణించడంతో.

కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు విని చుట్టుప్రక్కల ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube