ఢిల్లీలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.దీనిలో భాగంగా రేపు ఎర్రకోటలో రావణ దహన కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమానికి సినీ హీరో ప్రభాస్ ను రాంలీలా కమిటీ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.ఈ వేడుకల్లో రాష్ట్రపతి, ఢిల్లీ ముఖ్యమంత్రితో కలిసి ప్రభాస్ పాల్గొననున్నారని సమాచారం.
అయితే, ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీరామునిగా నడిస్తున్న విషయం తెలిసిందే.కాగా ఎర్రకోటలో రెండేళ్ల తర్వాత జరగనున్న రాంలీలా వేడుకను నిర్వహిస్తున్నారు.