ప్రభాస్ మరియు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం “బాహుబలి”.ఈ చిత్రం రాజమౌళి రెండు పార్ట్శ్ గా విడుదల చేశాడు.
అందులో ఒక్కటి బాహుబలి ది బిగినింగ్ అండ్ రెండొవది బాహుబలి కనక్లుసియన్.ఈ చిత్రం తో తెలుగు సినిమా స్థాయిని పెంచాడు రాజమౌళి.
ప్రభాస్ కి మాత్రం వరల్డ్ వైడ్ గా పేరు తీసుకువచ్చింది.ప్రభాస్ సరసన నటించిన అనుష్క, తమన్నా కు కూడా అదే రేంజ్ లో పేరు తీసుకువచ్చింది.
ఈ చిత్రం యొక్క మొదటి పార్ట్ అయిన బాహుబలి ది బిగినింగ్ చిత్రాన్ని తాజాగా లండన్ రాయల్ అల్బర్డ్ హాల్ ప్రదర్శించారు.అక్కడ ప్రదర్శించిన తొలి తెలుగు సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది.ఈ కార్యక్రమానికి రాజమౌళి,ప్రభాస్,అనుష్క, రానా, కీరవాణి పాల్గొన్నారు.తాజాగా ఓ లండన్ ఇంగ్లీష్ పత్రిక కు ప్రభాస్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.
అక్కడ ఓ విలేకరి నుండి ప్రశ్న ఎదురైంది.బాహుబలి సినిమా కాకుండా సౌత్ నుండి వచ్చిన సినిమాలు ఇక్కడ ఇంతటి ఘన విజయాన్ని అందుకొన్నాయని ప్రశ్నించగా, దానికి సమాధానంగా ప్రభాస్ తెలుగు నుండి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ ముప్పై ఏండ్ల కింద వచ్చిన “శివ” అనే చిత్రం ఎంతో పెద్ద విజయాన్ని సాదించింది అన్నారు.బాహుబలి చిత్రం అంతకంటే ఎక్కువ విజయాన్ని సాదించడం ఇండియన్ సినిమాకు ఎంతో గర్వకారణం అన్నారు.ప్రభాస్ ప్రస్తుతం కే.రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.పూజ హెగ్డే కథానాయక గా నటిస్తుంది.