గోతిలో శవాలకు పోస్టుమార్టం

గోతిలో పూడ్చబడిన ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మృతదేహాలకు పోలీసుల అధ్వర్యంలో వెలికితీసారు.పోస్టుమార్టం నిర్వహించారు.

 Post Mortem To Daya Rani And Nirmalarani Bodys-TeluguStop.com

ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్ కు చెందినా రాబర్ట్ డేవిడ్ పెద్దకూతురు దయారాణి కి కాలేయ సమస్య రావడం తో వెంటనే ఆమెకు కాలేయ మార్పిడి తప్పదని వైద్యులు చెప్పారు .అందుకు డేవిడ్ చిన్నకూతురు నిర్మలారాణి ముందుకు వచ్చింది .ఆమె నుంచి 65 శాతం కాలేయం తీసి దయారాణి కి అమర్చారు.అయితే, ఆపరేషన్ వికటించి తొలుత అవయవ దాత నిర్మలారాణి మరణించింది.

ఆ తర్వాత దయారాణి మృతి చెందింది .దీనిపై పూడ్చబడిన సవాలకు పోస్టుమార్టం చేసారు .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube