గోతిలో పూడ్చబడిన ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మృతదేహాలకు పోలీసుల అధ్వర్యంలో వెలికితీసారు.పోస్టుమార్టం నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్ కు చెందినా రాబర్ట్ డేవిడ్ పెద్దకూతురు దయారాణి కి కాలేయ సమస్య రావడం తో వెంటనే ఆమెకు కాలేయ మార్పిడి తప్పదని వైద్యులు చెప్పారు .అందుకు డేవిడ్ చిన్నకూతురు నిర్మలారాణి ముందుకు వచ్చింది .ఆమె నుంచి 65 శాతం కాలేయం తీసి దయారాణి కి అమర్చారు.అయితే, ఆపరేషన్ వికటించి తొలుత అవయవ దాత నిర్మలారాణి మరణించింది.
ఆ తర్వాత దయారాణి మృతి చెందింది .దీనిపై పూడ్చబడిన సవాలకు పోస్టుమార్టం చేసారు .