టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్టోబర్ 10 వ తారీఖున “మా” ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో “మా” అధ్యక్ష పదవికి పోటీ చేసిన అభ్యర్థులు వాళ్ల ప్యానల్ సభ్యులతో ఓటు వేయడం జరిగింది.
ఇదే తరుణంలో ఎవరికి వారు భారీగా ప్రచారం చేస్తూ ఉన్నారు.అనూహ్యంగా బండ్ల గణేష్ చివరి నిమిషంలో నామినేషన్ వెయ్యకుండా డ్రాప్ అయిపోయారు.
మొదటి లో ప్రకాష్ రాజ్ కి.సపోర్ట్ చేసిన బండ్ల గణేష్ ఆ తర్వాత తన మనసు మార్చుకుని… సొంతంగా పోటీ చేయడానికి బరిలోకి దిగారు.చివరాఖరిలో.నామినేషన్ వేసే టైం లో డ్రాప్ అయిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా హీరోయిన్ పూనమ్ కౌర్.“మా” ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియాలో రెస్పాండ్ అయింది.“మా” అధ్యక్ష ఎన్నికలలో తన సపోర్ట్ ప్రకాష్ రాజ్ కి అని స్పష్టం చేసింది.ఆయన గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
ఎందుకంటే ప్రకాష్ రాజ్ కి చెత్త రాజకీయాలు చేయడం తెలియదని స్పష్టం చేసింది.ప్రకాష్ రాజ్ చిల్లర రాజకీయ లలో పాల్గొన్నడు.
అటువంటి వ్యక్తి గెలవాలి అని తెలిపింది.చాలా కాలం గా ఎదుర్కొంటున్న సమస్యలను.
ప్రకాష్ రాజు దృష్టికి తీసుకు వస్తానని.ఆయన అయితేనే న్యాయం చేస్తారని.
పూనం కౌర్ స్పష్టం చేసింది.
ప్రతి ఒక్కరిని గౌరవించే వ్యక్తి అని మనం కోరుతున్న సపోర్ట్ మా ఎన్నికలలో సంపూర్ణంగా ప్రకాష్ రాజ్ కి ఇస్తున్నట్లు పేర్కొంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే మెగా కాంపౌండ్ సపోర్ట్.కొంతమంది సపోర్ట్ ప్రకాష్ రాజ్ కి ఉన్నట్లు.కచ్చితంగా అధ్యక్ష ఎన్నికలలో.ప్రకాష్ రాజ్ గెలిచే అవకాశం ఉన్నట్లు బయట గట్టి టాక్ నడుస్తోంది.