నిజం చెబితే చస్తారు…ఆ భాద మీకు తెలియదు పూనమ్ సంచలన వ్యాఖ్యలు!

ఇటీవల మీడియాలో పెద్ద ఎత్తున విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) శాంతి( Shanthi ) విషయం పెద్ద ఎత్తున వివాదంగా మారిన సంగతి మనకు తెలిసిందే.

కొన్ని మీడియా ఛానళ్లు ఈమె విషయం పట్ల ప్రచారం చేస్తున్నటువంటి తప్పుడు కథనాలపై విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా మీడియా తప్పుడు కథనాలను రాస్తూ తన  పై బురద చల్లె ప్రయత్నం చేస్తున్నారని నిజా నిజాలు అన్నిటిని బయటకు తీస్తానని చెప్పడమే కాకుండా మీడియా వారికి తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు.

"""/" / ఈ విధంగా శాంతి విషయంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నటి పూనమ్ కౌర్( Poonam Kaur ) స్పందించారు.

చాలా ధైర్యంగా మాట్లాడటంతో ఈయన పై ప్రశంసల వర్షం కురిపించారు.అంతేకాకుండా శాంతికి మద్దతుగా నిలబడుతూ మీరు మీడియా ముందు కన్నీళ్లు కారిస్తే అదే వారి బలహీనతగా మార్చుకుంటారు ధైర్యంగా పోరాటం చేయండి అంటూ మద్దతు తెలిపారు.

అంతే కాకుండా మీడియా ఛానల్స్ అన్నీ కూడా ప్రస్తుతం బ్లాక్మెయిలింగ్ ఇన్స్టిట్యూట్ గా మారిపోయాయని ఈమె కౌంటర్లు వేశారు.

"""/" / ఇలా విజయసాయిరెడ్డి శాంతి వివాదం పై ఈమె స్పందించడంతో ఒక నెటిజన్ ఈమె పోస్ట్ పై స్పందిస్తూ.

వుమెన్ కార్డ్ అంటూ ఇలా నిజానిజాలు తెలియకుండా గుడ్డిగా ఒకరిని నమ్మడం, వారికి వత్తాసు పలకడం కరెక్ట్ కాదు.

కాస్ట్, జెండర్‌తో సంబంధం లేకుండా ఎవరు తప్పు చేసినా తప్పే అని చెప్పగలగాలి అంటూ పోస్ట్ చేశారు అయితే ఈ పోస్ట్ కు ఈమె స్పందిస్తూ.

తన గురించి ఎప్పుడూ ఇలాంటి ఫేక్ స్టోరీలే వస్తుంటాయి.ఆ బాధ మీకు తెలియదు మీ వరకు వచ్చినప్పుడే తెలుస్తుంది.

ఒకవేళ నిజం చెప్పి నిజం తరుపున మాట్లాడిన చంపేస్తారు.అయినా నేను పోరాడుతాను అంటూ ఈమె చేసిన పోస్ట్  సంచలనంగా మారింది.

ఇప్పటి హీరోయిన్స్ లలో సాయి పల్లవి కి మాత్రమే ఈ ఘనత దక్కింది