కాకినాడ జిల్లా,ప్రత్తిపాడు,ఏలేశ్వరంలో అక్రమంగా తరలిస్తున్న 180 కిలోల గంజాయి ఒక కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు.గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఏలేశ్వరం పోలీసులు.
ఒరిస్సా రాష్ట్రం నుండి భువనేశ్వర్ కు 180 కేజీల గంజాయిని ఏలేశ్వరం పొలిమేర లో పట్టుకున్న పోలీసులు.సీజ్ చేసిన మొత్తం విలువ 8 లక్షల 90 వేల రూపాయలని అంచనా
.