గుంటూరు: మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటికి పోలీసులు.నోటీసులు ఇచ్చేందుకు వైజాగ్ నుంచి వచ్చిన పోలీసులు.
విశాఖ లో గంజాయి, మత్తు పదార్ధాల రవాణ పై ఆనంద బాబు ప్రెస్ మీట్.గంజాయి రవాణ కు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని ఆనంద్ బాబుకు పోలీసుల నోటీసులు.
అర్ధరాత్రి పోలీసులు రావడం పై ఆందోళన.ఆంధ్రప్రదేశ్ లో గంజాయి అమ్మకాల పై మీడియాతో మాట్లాడిన నక్కా ఆనంద్ బాబు.
మీడియా లో ఏ ఆధారాలతో మాట్లాడారో చెప్పాలన్న వైజాగ్ పోలీసులు.స్టేట్ మెంట్ రికార్డు చేసుకుంటానని అడిగిన పోలీసులు.తెలంగాణ పోలీసులు వచ్చి ట్రైబల్స్ పై దాడి చేస్తే ఏపి పోలీసులు ఏం చేస్తున్నారు.తెలంగాణ పోలీసులు రావడం ఏపి పోలీసులకు సిగ్గు చేటన్న ఆనంద బాబు.
గిరిజనులపై దాడి చేస్తే మాట్లాడే హక్కు మాకు లేదా.మాజీ మంత్రి గా మీడియా తో మాట్లాడే స్వేచ్చ మాకు లేదా.ప్రస్తుత డీజీపి కొత్త సంస్కృతికి తెస్తున్నారు.మా ప్రభుత్వంలో పోలీసులు ఇలానే పని చేశారా.