ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల మోజులో పడి చాలామంది నిండు జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు.చివరకు కట్టుకున్న భర్తు.
కొందరైతే పిల్లల్ని కూడా కడతేరుస్తున్నారు.తమ జీవితాలు సర్వ నాశనం అవుతాయని ఊహించలేకపోతున్నారు.
ఇకపోతే ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.విషయం ఏంటంటే తమిళనాడు రాజధాని చెన్నై సిటీలోని చూలైమేడులోని కన్నగ వీధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అయితే ఈ వీధిలో 42 ఏళ్ల వ్యక్తి జీవనం సాగిస్తున్నారు.
ఇక ఆయనకు కొన్ని ఏండ్ల క్రితం ఓ మహిళతో వివాహం అయింది.
ఇక వీరి సంసారంలో భాగంగా ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు.కాగా భార్య కూడా ఆ ఇద్దరు కుమార్తెలతో అలాగే భర్తతో కలిసి బాగానే జీవిస్తోంది.
ఇక ఆమె వృత్తి రీత్యా చెన్నై మెట్రో సంస్థలో ఆజబు చేస్తుండగా ఆమె భర్త మాత్రం మెట్రో రైలులోనే డ్యూటీ చేస్తున్నారు.ఇక ఆమెకు కన్యాకుమారికి జిల్లా నివాసి అయినటువంటి మరో వ్యక్తి పరిచయం అయ్యాడు.
ఇంకేముంది ఆమె అతనితో బాగా క్లోజ్ అయపోయింది.ప్రయుడు మోహన్ తో ఆమె ఎంచక్కా తిరుగుతూ ఎంజాయ్ చేసింది.
ఇక రానురాను ఆమెకు భర్త నచ్చక పోవడంతో ఆమె ప్రియుడుకి బాగా దగ్గరయిపోయింది.ఇంకేముంది అతనితో హాయిగా అక్రమ సంబంధం పెట్టుకుని రోజూ ఇంటికి లేటయ్యాక వచ్చేది.
అనుమానం వచ్చిన భర్త నిలదీసినా పెద్దగా పట్టించుకునేది కాదు.ఇక చివరకు భర్తకు విషయం తెలియడంతో ఆయన ఆమెను పట్టుకుని చితకబాదాడు.
దీంతో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అనుకుంది.ఇందుకోసం నాటుకోడి పులుసులో విషం కలిపి భర్త కు తినిపించింది.
దాంతో భర్త కన్నుమూశాడు.తన భర్త మద్యం ఎక్కువై చనిపోయాడని నమ్మ బలికింది.
కానీ పోలీసుల విచారణలో ఆమె బండారం బయటపడింది.ఇక్కడ మరో విషయం ఏంటంటే తన ప్రియుడిపై ఇప్పటికే 7 హత్య కేసులు ఉన్నయంట.