రేపు నిజామాబాద్ జిల్లాకు ప్రధాని మోదీ

PM Modi To Nizamabad District Tomorrow

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు.గిరిరాజ్ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే అధికారిక కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు.

 Pm Modi To Nizamabad District Tomorrow-TeluguStop.com

అనంతరం బీజేపీ ఏర్పాటు చేసిన ప్రజా గర్జన సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.మోదీ సభ నేపథ్యంలో సభా ప్రాంగణానికి సుమారు మూడు కిలోమీటర్ల వరకు పోలీసులు ఆంక్షలు విధించారు.

దాంతో పాటు రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.సభా స్థలి దగ్గర ఎస్పీజీ, కేంద్ర బలగాల నిఘా కొనసాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube