'కోవిడ్‌ 19' ఆసుపత్రిలో పందుల విహారం..!

కరోనా వైరస్.దీని వ్యాప్తికి కారణం అశుభ్రత.

 Pigs Roam Freely In Corridors Of Covid 19 Hospital In Karnataka, Covid 19 Hospit-TeluguStop.com

ఇంకా ఈ కరోనా మహమ్మారి నుండి కోలుకోవాలి అంటే మంచి ఆహారం తీసుకొని ఇమ్మ్యూనిటీ పెంచుకోవడమే కాకుండా ఎంతో శుభ్రంగా కూడా ఉండాలి.లేదంటే చాలా ప్రమాదం.

అలాంటిది కరోనా రోగులు ఉన్న ఓ ఆస్పత్రిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 పందులు విహారం చేస్తున్నాయి.ఇంకా ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.కర్ణాటకలోని కలాబురాగి జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పందులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా తిరుగుతున్నాయి.అక్కడ డాక్టర్లు కూడా వాటిని చూసి చూడనట్లు వదిలివేశారు.మనుషులు తిరుగుతున్న.

ఆ పందులు ఎలాంటి భయం లేకుండా తిరుగుతున్నాయి.

ఇంకా దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంకా ఈ వీడియోను చుసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా చికిత్స అందించి ఆస్పత్రి ఇలా ఉందంటేనే అర్ధం చేసుకోవచ్చు అక్కడ కరోనా రోగులకు ఏ రేంజ్ లో చికిత్స అందిస్తున్నారు అనేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా కర్ణాటకలో ప్రస్తుతం 60వేలకుపైగా కరోనా కేసులు నమోదవ్వగా వెయ్యి మందికి పైగా మృత్యువాతపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube