బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్దా కపూర్ సౌత్ ప్రేక్షకులకు సాహో చిత్రంతో పరిచయం అయిన విషయం తెల్సిందే.ఈ అమ్మడు వరుసగా బాలీవుడ్లో సినిమాలు చేస్తూ మెల్ల మెల్లగా స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది.
ఈ అమ్మడు ప్రతి రోజు సినిమా షూట్స్తో పాటు వారం లేదా పది రోజులకు ఒకసారి హాట్ ఫొటో షూట్స్తో సోషల్ మీడియాను రఫ్పాడిస్తూనే ఉంటుంది.ఈ అమ్మడు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.
ఈమెకు ప్రస్తుతం వస్తున్న ఆఫర్లతో ఈమె టాప్ హీరోయిన్గా మారిపోవడం కన్ఫర్మ్ అయ్యింది.
ఇక తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.
ఇంత అందమైన అమ్మాయిని చూసిన తర్వాత ఎవరైనా సాహో అనకుండా ఉంటారా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.సాహో చిత్రంలో నటించి సౌత్ ఆడియన్స్ను గిలిగింతలు పెట్టిన ఈ అమ్మడు మళ్లీ మళ్లీ తెలుగు సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కాని ఈ అమ్మడికి అయిదు నుండి పది కోట్ల వరకు పారితోషికం ఉంటుంది.అంతటి పారితోషికం పెట్టడం అంటే అసాధ్యం.కనుక ఇలా ఈ అమ్మడిని ఫొటో షూట్స్తో చూస్తూ సాహో అనుకుంటూ సంతోషపడాల్సిందే.