అతిలోక సుందరి శ్రీదేవి నట వారసత్వంను పునికి పుచ్చుకుంది ఆమె బిడ్డ జాన్వీ కపూర్.శ్రీదేవి మరణించగానే వెండి తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్లో ఓ రేంజ్లో దూసుకు పోతుంది.
ఈ అమ్మడు సినిమాల్లో వెబ్ సిరీస్లో మరియు ఇతర షోల్లో పాల్గొంటూ రెచ్చి పోతుంది.ఈమె వేస్తున్న మోడ్రన్ డ్రస్లు మరియు స్కిన్ షో డ్రస్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే.
ఇదే సమయంలో ఈ అమ్మడు చీర కట్టుతో కనువిందు చేసింది.
తాను మోడ్రన్ డ్రస్లు వేసినా మరే ఇతర ట్రెడీషనల్ డ్రస్లు వేసినా కూడా ఖచ్చితంగా నేను మిమ్ములను ఆకట్టుకునే విధంగా ఉంటాను అంటూ ఈ ఫొటోలతో చెప్పకనే చెప్పింది.ఖచ్చితంగా ఈ ఫొటోలు సోషల్ మీడియాను కుదిపేస్తాయంటూ అనుకుంది.అనుకున్నట్లుగానే ఈ అమ్మడి జోరుకు సోషల్ మీడియా బేజారు అవుతుంది.
మోడ్రన్లోనే కాకుండా చీరలో కూడా అదే అందంగా ఉందని ఈ అమ్మడిపై విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజా వార్తలు